Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా నదీ జల వివాదం, సుప్రీంకోర్టు త‌లుపు త‌ట్టిన ఏపీ

Webdunia
బుధవారం, 14 జులై 2021 (22:12 IST)
కృష్ణా జ‌ల వివాదం చివ‌రికి రెండు రాష్ట్రాల మ‌ధ్య న్యాయ పోరాటానికి తెర‌లేపింది. కృష్ణా జలాల్లో తెలంగాణ వైఖరిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని పిటిషన్‌ దాఖలు చేసింది.

‘‘తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది. తాగు, సాగు నీటి జలాలు దక్కకుండా ప్రజల హక్కును హరిస్తోంది. కృష్ణా జలాల పంపిణీ అవార్డును తెలంగాణ ఉల్లంఘిస్తోంది’’ అని పిటిషన్‌లో పేర్కొంది. దీనితో ఇక ఈ జ‌ల వివాదాన్ని సుప్రిం కోర్టు ప‌రిష్క‌రించాల్సిందే అని న్యాయ నిపుణులు చెపుతున్నారు.

ఇంత వ‌ర‌కు దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు జ‌గ‌న్, కేసీయార్ క‌ల‌సి కుర్చుని మాట్లాడుకుని స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని ప‌లువురు నేత‌లు చెపుతూ వ‌చ్చారు. కానీ, అది సాధ్యం కాలేదు. అందుకు న్యాయ‌పోరాటానికి దిగిన‌ట్లు ఏపీ ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీపై పవన్ వ్యాఖ్యలు.. స్పందించిన బన్నీ వాసు.. ఆయనకే చిరాకు?

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments