కృష్ణా నదీ జల వివాదం, సుప్రీంకోర్టు త‌లుపు త‌ట్టిన ఏపీ

Webdunia
బుధవారం, 14 జులై 2021 (22:12 IST)
కృష్ణా జ‌ల వివాదం చివ‌రికి రెండు రాష్ట్రాల మ‌ధ్య న్యాయ పోరాటానికి తెర‌లేపింది. కృష్ణా జలాల్లో తెలంగాణ వైఖరిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని పిటిషన్‌ దాఖలు చేసింది.

‘‘తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది. తాగు, సాగు నీటి జలాలు దక్కకుండా ప్రజల హక్కును హరిస్తోంది. కృష్ణా జలాల పంపిణీ అవార్డును తెలంగాణ ఉల్లంఘిస్తోంది’’ అని పిటిషన్‌లో పేర్కొంది. దీనితో ఇక ఈ జ‌ల వివాదాన్ని సుప్రిం కోర్టు ప‌రిష్క‌రించాల్సిందే అని న్యాయ నిపుణులు చెపుతున్నారు.

ఇంత వ‌ర‌కు దీనిపై ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు జ‌గ‌న్, కేసీయార్ క‌ల‌సి కుర్చుని మాట్లాడుకుని స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని ప‌లువురు నేత‌లు చెపుతూ వ‌చ్చారు. కానీ, అది సాధ్యం కాలేదు. అందుకు న్యాయ‌పోరాటానికి దిగిన‌ట్లు ఏపీ ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments