Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాతృత్వానికే మచ్చ తెచ్చింది.. కన్నబిడ్డను నేలకేసికొడుతున్నా.. సహజీవనం కోసం?

మాతృత్వానికే మచ్చ తెచ్చింది. సహజీవనానికి అడ్డున్నాడనే అక్కసుతో కన్నబిడ్డనే పొట్టనబెట్టుకుంది. ఈ ఘటన కృష్ణాజిల్లా పెనమలూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏడాదిన్నర క్రితం మహారాష్ట్రలోని బాలాగఢ్

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (15:52 IST)
మాతృత్వానికే మచ్చ తెచ్చింది. సహజీవనానికి అడ్డున్నాడనే అక్కసుతో కన్నబిడ్డనే పొట్టనబెట్టుకుంది. ఈ ఘటన కృష్ణాజిల్లా పెనమలూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  ఏడాదిన్నర క్రితం మహారాష్ట్రలోని బాలాగఢ్‌ జిల్లా నుంచి వచ్చి ప్రియుడు రాజారావుతో కలిసి గోసాలకు వచ్చి జీవిస్తోంది. 
 
పెనమలూరు మండలం గోసాలలో ఐదేళ్ల కుమారుడ్ని రేఖ మహిళ తన ప్రియుడితో కలిసి హతమార్చింది. ఉదయం ఇంట్లో ఆడుకుంటున్న బాలుడిని ప్రియుడు రాజారావు నేలకేసి కొట్టడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనను కళ్లారా చూసినా ఆ తల్లి హృదయం ఏమాత్రం కరగలేదు. 
 
అలా మృతి చెందిన బాలుడి మృతదేహాన్ని బందరు కాలువలో పడేశారు. దీన్ని గుర్తించిన స్థానికులు అనుమానంతో రేఖ, రాజారావును నిలదీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇరువురిని పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు వారిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments