Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడికి పడక సుఖం ఇవ్వాలని కుమార్తెను పంపిన తల్లి

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (10:08 IST)
తన ప్రియుడుకు పడక సుఖం ఇవ్వాలని ఓ కన్నతల్లి కన్నబిడ్డను పడక గదిలోకి పంపించింది. దీన్నో లక్కీ ఛాన్స్‌గా భావించిన ఆ ప్రియుడు.. ఆ ముక్కుపచ్చలారని బిడ్డకు నరకం చూపించాడు. ఈ దారుణం కృష్ణా జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల అనే గ్రామానికి చెందిన మార్తమ్మ అనే మహిళ తన మైనర్ కుమార్తెను తన ప్రియుడు రాంబాబుకు పడక సుఖం ఇవ్వాలంటూ బలవంతం చేసి అతని వద్దకు పంపించింది. 
 
ఇక ఆ దుర్మార్గుడు ఆ చిన్నారికి రాత్రంతా నరకం చూపించాడు. జరిగిన దారుణాన్ని బాధితురాలు తన నానమ్మకు చెప్పి బోరున విలపించింది. ఆ తర్వాత వారిద్దరూ వెళ్ళి జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడు రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. మార్తమ్మ పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mouni Roy: విశ్వంభరలో పాట కోసం రూ.45 లక్షలు తీసుకున్న మౌని రాయ్

Mahavatar Narasimha: మహావతార్ నరసింహను పవన్ కళ్యాణ్ చూస్తారనుకుంటా.. అల్లు అరవింద్

Raashii Khanna : బాలీవుడ్ ప్రాజెక్టును కైవసం చేసుకున్న రాశిఖన్నా

సినీ నటి రమ్యపై అసభ్యకర పోస్టులు - ఇద్దరి అరెస్టు

జీవితంలో మానసిక ఒత్తిడిలు - ఎదురు దెబ్బలు - వైఫల్యాలు పరీక్షించాయి : అజిత్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments