Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడికి పడక సుఖం ఇవ్వాలని కుమార్తెను పంపిన తల్లి

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (10:08 IST)
తన ప్రియుడుకు పడక సుఖం ఇవ్వాలని ఓ కన్నతల్లి కన్నబిడ్డను పడక గదిలోకి పంపించింది. దీన్నో లక్కీ ఛాన్స్‌గా భావించిన ఆ ప్రియుడు.. ఆ ముక్కుపచ్చలారని బిడ్డకు నరకం చూపించాడు. ఈ దారుణం కృష్ణా జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల అనే గ్రామానికి చెందిన మార్తమ్మ అనే మహిళ తన మైనర్ కుమార్తెను తన ప్రియుడు రాంబాబుకు పడక సుఖం ఇవ్వాలంటూ బలవంతం చేసి అతని వద్దకు పంపించింది. 
 
ఇక ఆ దుర్మార్గుడు ఆ చిన్నారికి రాత్రంతా నరకం చూపించాడు. జరిగిన దారుణాన్ని బాధితురాలు తన నానమ్మకు చెప్పి బోరున విలపించింది. ఆ తర్వాత వారిద్దరూ వెళ్ళి జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడు రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. మార్తమ్మ పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments