Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడికి పడక సుఖం ఇవ్వాలని కుమార్తెను పంపిన తల్లి

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (10:08 IST)
తన ప్రియుడుకు పడక సుఖం ఇవ్వాలని ఓ కన్నతల్లి కన్నబిడ్డను పడక గదిలోకి పంపించింది. దీన్నో లక్కీ ఛాన్స్‌గా భావించిన ఆ ప్రియుడు.. ఆ ముక్కుపచ్చలారని బిడ్డకు నరకం చూపించాడు. ఈ దారుణం కృష్ణా జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల అనే గ్రామానికి చెందిన మార్తమ్మ అనే మహిళ తన మైనర్ కుమార్తెను తన ప్రియుడు రాంబాబుకు పడక సుఖం ఇవ్వాలంటూ బలవంతం చేసి అతని వద్దకు పంపించింది. 
 
ఇక ఆ దుర్మార్గుడు ఆ చిన్నారికి రాత్రంతా నరకం చూపించాడు. జరిగిన దారుణాన్ని బాధితురాలు తన నానమ్మకు చెప్పి బోరున విలపించింది. ఆ తర్వాత వారిద్దరూ వెళ్ళి జరిగిన దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు... నిందితుడు రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. మార్తమ్మ పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

భారత్ లో విడుదలవుతున్న పాడింగ్టన్ ఇన్ పెరూ చిత్రం

Odela 2: మా నాన్నమ్మనుంచి ఓదెల 2లో నాగసాధు పాత్ర పుట్టింది : డైరెక్టర్ సంపత్ నంది

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments