Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల మార్కెట్లోకి అమ్మకానికి వచ్చిన అమెరికా మినీ డైనాసర్లు

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (12:19 IST)
ఆంధ్రప్రదేశ్‌లో చేపల మార్కెట్లోకి అమ్మకానికి వచ్చిన మినీ డైనాసర్లు వలే వుండే ఇగువానా అనే రకానికి చెందిన తొండలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


సముద్రంలో, భూమిపై నివసించే ఈ ఇగువానాలను మచిలీపట్నం చేపల మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అటవీ శాఖాధికారులకు సమాచారం అందింది. 
 
ఆపై అటవీ శాఖ ఆ మార్కెట్లో జరిపిన తనిఖీల్లో రెండు పెట్టెల్లోని 50కి మించిన ఇగువానాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎక్కడ పట్టుకున్నారు.. అక్రమ రవాణా చేశారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఇగువానాలను అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టామని.. అటవీ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే అనుమానం పేరిట ఒకరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments