Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల మార్కెట్లోకి అమ్మకానికి వచ్చిన అమెరికా మినీ డైనాసర్లు

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (12:19 IST)
ఆంధ్రప్రదేశ్‌లో చేపల మార్కెట్లోకి అమ్మకానికి వచ్చిన మినీ డైనాసర్లు వలే వుండే ఇగువానా అనే రకానికి చెందిన తొండలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


సముద్రంలో, భూమిపై నివసించే ఈ ఇగువానాలను మచిలీపట్నం చేపల మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అటవీ శాఖాధికారులకు సమాచారం అందింది. 
 
ఆపై అటవీ శాఖ ఆ మార్కెట్లో జరిపిన తనిఖీల్లో రెండు పెట్టెల్లోని 50కి మించిన ఇగువానాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎక్కడ పట్టుకున్నారు.. అక్రమ రవాణా చేశారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఇగువానాలను అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టామని.. అటవీ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే అనుమానం పేరిట ఒకరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments