Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఒక వ్యక్తి బలి ఇద్దరికి తీవ్రగాయాలు

Webdunia
గురువారం, 30 జనవరి 2020 (15:02 IST)
కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో వరి మగాణీ పొలంలో గడ్డిని తీసుకొని రావడానికి అంబారుపేట గ్రామానికి చెందిన డ్రైవరు ఇద్దరు  కూలీలతో కలిసి వెళ్లి వరి గడ్డిని ట్రాక్టర్ పై లోడ్ చేసి తిరిగి వచ్చే క్రమంలో పంట పొలాల్లో కిందకి వేలాడుతున్నాయి. ఈ విద్యుత్ వైర్లు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ట్రాక్టరుతో సహా వరిగడ్డితో పాటు వరిగడ్డిపై కూర్చున్న ఇద్దరు కూలీలు, ఒక కూలీ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంలో డ్రైవరు మరో కూలికి తీవ్ర గాయాలు కావడంతో నందిగామ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు.
 
విద్యుత్ అధికారులు కేవలం అక్రమ సంపాదనకు అలవాటు పడి గ్రామాలలో కరెంటు వైర్లు కిందకి వేళ పడుతున్నాయని గ్రామస్తులు ఎన్నిసార్లు తెలియపరిచిన నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ప్రాణాలు పోతున్నాకూడా మావి కావులే ప్రాణాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సంపాదనే ధ్యేయంగా పని చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గ్రామాల్లో ఉన్న కిందకి వేలాడుతున్నాయి విద్యుత్ తీగలను మరమ్మతులు చేసి మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments