Webdunia - Bharat's app for daily news and videos

Install App

చికెన్ పకోడీ చిచ్చు పెట్టింది.. ప్రేమికుడు ఆత్మహత్య చేసుకున్నాడు..

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (12:20 IST)
చికెన్ పకోడీ కోసం ప్రేమికుల మధ్య ఏర్పడిన వివాదం.. ఒకరి ఆత్మహత్యకు దారితీసింది. ప్రియుడు ఎంతో ప్రేమగా చికెన్ పకోడీ తీసుకొస్తే.. ప్రియురాలు తనకొద్దని చెప్పేసింది. ఇంకా తినలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కృష్ణాజిల్లా, గుడివాడ ధనియాల పేటకు చెందిన తెర్లి శ్రీను (25) అదే ప్రాంతానికి చెందిన వివాహితతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీను ఆమె ఈ నెల 19వ మచిలీ పట్నం వెళ్లొచ్చారు. అక్కడి నుంచి వస్తూ శ్రీను మద్యం, కోడి పకోడీ తీసుకొచ్చాడు. ఆ రోజు రాత్రి ఫూటుగా మద్యం తాగిన శ్రీను ఆమెను కోడిపకోడి తినమని బతిమాలుతూ పలుమార్లు తినిపించే యత్నం చేశాడు. 
 
దీనికి ఆమె నిరాకరించడంతో మనస్తాపం చెంది ఆమెతో వివాదానికి దిగాడు. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఆమె తన పాపను స్కూలు వద్ద దించి వచ్చే సమయానికి శ్రీను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments