Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొండపల్లిలో ఆఫ్మెల్ ఉద్యోగులపై యాజమాన్యం వేధింపులు

Webdunia
గురువారం, 4 జులై 2019 (10:14 IST)
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామంలో ఉన్న ఆఫ్మెల్  ఉద్యోగులు, సిబ్బందిపై సింగరేణి యాజమాన్యం గత కొంతకాలంగా పలు విధాలుగా, వేధింపులకు గురిచేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణ ప్రాంతానికి చేందిన సింగరేణి యాజమాన్యం, కబంధహస్తాలలో చిక్కుకున్న, ఉద్యోగులు, సిబ్బంది, అహర్నిశలు కష్టపడిన వారిపై పలు విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుంది. 
 
కాగా ఉద్యోగులు, సిబ్బంది ఉన్నతాధికారులకు, సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధుల దృష్టికి తెలియజేయాలని, ప్రయత్నిస్తున్నప్పటికీ కనీసం వారికి ఉద్యోగ భద్రతలేని పరిస్థితులు నెలకొని ఉనాయని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ సంస్థలో వివక్షతున్నట్లు సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు.
 
తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ, తెలంగాణ ప్రాంతంలో ఉన్న సింగరేణి యాజమాన్యం ఆంధ్రాలో ఉన్న సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది, ఉద్యోగులపై పలు రకాలుగా, వివక్షత చూపుతున్నట్లు ఆరోపిస్తున్నారు. 
 
అలాగే సింగరేణి యాజమాన్యం ఆంధ్రలో ఉన్న ఆఫ్మెల్‌ను లాభాల బాటలో పయనించలేదని తెలిసినది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ స్పందించి కొండపల్లిలోని అఫ్మెల్‌పై అధికారులు స్పందించి విచారణ జరపాలని కార్మికులు ముక్తకంఠంతో కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments