Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ది జాలి గుండె.. కోడికత్తి దాడి ఓ యాక్సిడెంటల్: శ్రీనివాస్

Webdunia
శనివారం, 25 మే 2019 (10:53 IST)
విశాఖపట్టణం విమానాశ్రయంలో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిపై కోడికత్తితో చేసిన దాడి ఓ యాక్సిడెంటల్ అని కోడికత్తి దాడి కేసులో ప్రధాన నిందితుడైన శ్రీనివాస్ వెల్లడించాడు. కేసులో అతనికి బెయిల్ లభించడంతో రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యాడు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, తాను ప్రాణాలతో ఉన్నానంటే అది జగన్ మోహన్ రెడ్డి కారణమన్నారు. ముఖ్యంగా, జగన్‌పై దాడి చేయాలన్న ఉద్దేశ్యం తనకు ఏమాత్రం లేదని చెప్పాడు. 
 
తాను జగన్‌కు వీరాభిమాని అని.. ఆయనకు ఓ లేఖ ఇద్దామని వెళ్ళగా, కత్తి తగిలి ఆయన భుజానికి గాయమైందన్నాడు. నిజంగా చెప్పాలంటే ఇది ఓ యాక్సిడెంటల్ అని శ్రీనివాస్ వెల్లడించాడు. పైగా, జగన్‌ది జాలి గుండె అని, దాడి సమయంలో తనను కొట్టకుండా అడ్డుకున్నాడని శ్రీనివాస్ చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments