Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిషన్ రెడ్డి భార్య సంతకం ఫోర్జరీ: రూ.10లక్షలు కాజేయడానికి?

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (13:57 IST)
బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి సతీమణి కావ్య సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఓ ప్రబుద్ధుడు అడ్డంగా దొరికిపోయాడు. ఫోర్జరీ చేయడంతో పాటు బ్యాంకుకు వెళ్ళి రూ.10లక్షలు కాజేయడానికి ప్రయత్నించాడు. 
 
హైదరాబాద్ పంజాగుట్టలోని ఆంధ్రాబ్యాంకులో ఉన్న కావ్య అకౌంట్ నుంచి డబ్బు డ్రా చేసుకునే ప్రయత్నం చేస్తుండగా.. బ్యాంక్ మేనేజర్ వెంటనే కిషన్ రెడ్డికి ఫోన్ చేసి చెక్కు గురించి అడిగారు. 
 
ఈ విషయం గురించి కిషన్ రెడ్డి తన భార్యను వాకబు చేయగా.... ఎలాంటి చెక్ తాను ఇవ్వలేదని కావ్య సమాధానం ఇచ్చారు. ఇదే విషయాన్ని బ్యాంక్ మేనేజర్‌కు కిషన్ రెడ్డి తెలిపారు. దీంతో, పోలీసులకు బ్యాంక్ మేనేజర్ సమాచారం అందించగా... వారు వచ్చి దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments