Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రి రోజాకు కిరణ్ రాయల్ వార్నింగ్.. 18 నెలల తర్వాత ఇదే స్టేషన్‌లో కూర్చోబెడతా...

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2022 (12:18 IST)
ఏపీ మంత్రి ఆర్.కె. రోజాకు జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ పబ్లిక్‌గా వార్నింగ్ ఇచ్చారు. సరిగ్గా 18 నెలల తర్వాత ఇదే పోలీస్ స్టేషన్‌లో రోజాను కూర్చోబెడతానంటూ హెచ్చరించారు. తనను ఏ స్టేషన్‌లో అయితే కూర్చోబెట్టారో అదే స్టేషన్‌లో మంత్రి రోజాను 18 నెలలు తిరగే లోగానే కూర్చోబెడతానని ఆయన అన్నారు.
 
ఈ మేరకు శుక్రవారం రాత్రి అరెస్టు అయిన కిరణ్ రాయల్ శనివారం మధ్యాహ్నానికే బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తర్వాత జనసేన పార్టీ తిరుపతి అధ్యక్షుడు హరిప్రసాద్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చి, మంత్రి రోజాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. 
 
తన అరెస్టుతో మంత్రి రోజాతో పాటు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డిలో కారణమని ఆరోపించారు. శుక్రవారం తనను తన ఇంటిలో అరెస్టు చేస్తున్న సందర్భంగా పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారని, ఓ ఉగ్రవాది కంటే కూడా దారుణంగా తనను పోలీసులు ట్రీట్ చేశారన్నారు. అరెస్టు సమయంలో దారుణంగా ప్రవర్తించిన పోలీసులతో పాటు రోజా తగిన మూల్యం చెల్లించుకునేలా చేస్తానని ఆయన హెచ్చరించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi: ఎ.ఆర్.రెహమాన్ మిక్సింగ్ పూర్తి - పెద్ది ఫస్ట్ షాట్‌ సిద్ధం

Trivikram Srinivas: ఆయన నిజంగానే జైంట్ : త్రివిక్రమ్ శ్రీనివాస్

NTR: రావణుడి కంటే రాముడి పాత్ర కష్టం, అందుకే అదుర్స్ 2 చేయలేకపోతున్నా : ఎన్టీఆర్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments