Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి ... చివరి బంతి వేసే వరకు ఏ మ్యాచ్ ముగియదు

Webdunia
శుక్రవారం, 7 ఏప్రియల్ 2023 (19:36 IST)
KKR
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తన కుటుంబం గత ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉందని, అయితే ఆ వారసత్వాన్ని ఇకపై కొనసాగించడానికి తనకు ఎటువంటి కారణం కనిపించలేదని అన్నారు. 
 
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. 
 
ఆంధ్రప్రదేశ్ విభజనను తీవ్రంగా విమర్శించిన, కాంగ్రెస్ హైకమాండ్ వారి అభిప్రాయాలను విస్మరించిందని, కిరణ్ కుమార్ రెడ్డి 'చివరి బంతి వేసే వరకు ఏ మ్యాచ్ ముగియదు' అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments