Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెండకాయ కూరేనా అంటూ భర్త వాగ్వివాదం.. పురుగుల మందు తాగేసిన వివాహిత

బెండకాయ కూర ఓ వివాహిత ప్రాణాలను బలితీసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామికి చెందిన సదయ్య విజయ దంపతులు నివసిస్తున్న

Webdunia
ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (13:57 IST)
బెండకాయ కూర ఓ వివాహిత ప్రాణాలను బలితీసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం మంచరామికి చెందిన సదయ్య విజయ దంపతులు నివసిస్తున్నారు. సదయ్య ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సదయ్య శుక్రవారం నాడు ఉదయం పూట డ్యూటీకి వెళ్ళే సమయంలో భార్య బెండకాయ కూరతో అన్నం వడ్డించింది. 
 
కానీ బెండకాయ కూర విషయమై భార్యతో భర్త గొడవపడ్డాడు. ప్రతిరోజూ బెండకాయ కూరేనా అంటూ భార్యతో వాగ్వాదానికి దిగాడు. కానీ ఈ విషయమై భర్త మందలింపులతో తీవ్ర మనస్థాపానికి చెందిన విజయ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. శుక్రవారం రాత్రి పూట పురుగుల మందుతాగేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ ఘటనపై బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments