Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నలుగురికి ఉరిశిక్ష: గోదావరిఖని సెషన్ కోర్టు తీర్పు

Webdunia
శుక్రవారం, 17 అక్టోబరు 2014 (19:09 IST)
కరీంనగర్ గోదావరిఖని సెషన్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. భార్య, కుమార్తె, అత్తమామలను చంపిన కేసులో గోదావరి సెషన్ కోర్టు నలుగురికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. 
 
2010 మార్చి 27న అక్రమ సంబంధం నెపంతో ఆ నలుగుర్నీ నిందితుడు హత్య చేశాడు. దీంతో అతడికి ఉరిశిక్ష విధించిన న్యాయమూర్తి, వారిని అంతమొందించేందుకు సహకరించిన మరో ముగ్గురికి కూడా ఉరిశిక్షను ఖరారు చేస్తూ తీర్పును వెలువరించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments