Webdunia - Bharat's app for daily news and videos

Install App

NCERT కీలక నిర్ణయం... బ్యాగు బరువు తగ్గించడమే లక్ష్యం..

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (13:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వొద్దని ఆదేశాలను జారీ చేసింది. ఇంకా.. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు సంబంధించి వర్క్ బుక్ లను స్కూల్స్ లోనే ఉంచాలని వెల్లడించింది. 
 
విద్యార్థుల బుక్స్ బ్యాగు బరువును తగ్గించడమే లక్ష్యంగా ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు సంబంధించి మాథ్స్ కు ఒక నోట్ బుక్, మిగతా అన్ని సబ్జెక్టులకు సంబంధించి మరో నోట్ బుక్ మాత్రమే నిర్వహించాలంటూ స్పష్టం చేసింది. 
 
ఇంకా హైస్కూల్ కు సంబంధించి లాంగ్ నోట్ బుక్ ను రెండు సబ్జెక్టులకు కేటాయించుకునేలా విద్యార్థులకు పర్మిషన్ ఇవ్వాలని సూచించింది. ఇంకా ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టుల వివరాలను విద్యార్థులకు చెప్పి ఏ రోజుకు అవసరమైన పుస్తకాలు ఆ రోజే తీసుకువచ్చేలా చూడాలని నిర్వాహకులకు స్పష్టం చేశారు. 
 
పుస్తకాలను స్కూల్ లోనే దాచుకునే సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు. ఏ తరగతి విద్యార్థులకు స్కూల్ బ్యాక్ ఎంత మేరకు బరువు ఉండాలనే అంశంపై సైతం స్పష్టత ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వర్మ డెన్ లో శారీ మూవీ హీరోయిన్ ఆరాధ్య దేవి బర్త్ డే సెలబ్రేషన్

డ్రగ్స్ కేసులో మరో నటుడు అరెస్టు అయ్యాడు.

చిరుత వేడుకలు జరుపుకుంటున్న రామ్ చరణ్ తేజ్ అభిమానులు

ఇంతకీ "దేవర" హిట్టా.. ఫట్టా...? తొలి రోజు కలెక్షన్లు ఎంత...?

మెగాస్టార్ చిరంజీవికి మరో ప్రతిష్టాత్మక అవార్డు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments