Webdunia - Bharat's app for daily news and videos

Install App

NCERT కీలక నిర్ణయం... బ్యాగు బరువు తగ్గించడమే లక్ష్యం..

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (13:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) కీలక నిర్ణయాలు తీసుకుంది. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు హోం వర్క్ ఇవ్వొద్దని ఆదేశాలను జారీ చేసింది. ఇంకా.. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు సంబంధించి వర్క్ బుక్ లను స్కూల్స్ లోనే ఉంచాలని వెల్లడించింది. 
 
విద్యార్థుల బుక్స్ బ్యాగు బరువును తగ్గించడమే లక్ష్యంగా ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు సంబంధించి మాథ్స్ కు ఒక నోట్ బుక్, మిగతా అన్ని సబ్జెక్టులకు సంబంధించి మరో నోట్ బుక్ మాత్రమే నిర్వహించాలంటూ స్పష్టం చేసింది. 
 
ఇంకా హైస్కూల్ కు సంబంధించి లాంగ్ నోట్ బుక్ ను రెండు సబ్జెక్టులకు కేటాయించుకునేలా విద్యార్థులకు పర్మిషన్ ఇవ్వాలని సూచించింది. ఇంకా ఉపాధ్యాయులు బోధించే సబ్జెక్టుల వివరాలను విద్యార్థులకు చెప్పి ఏ రోజుకు అవసరమైన పుస్తకాలు ఆ రోజే తీసుకువచ్చేలా చూడాలని నిర్వాహకులకు స్పష్టం చేశారు. 
 
పుస్తకాలను స్కూల్ లోనే దాచుకునే సదుపాయం కల్పించాలని పేర్కొన్నారు. ఏ తరగతి విద్యార్థులకు స్కూల్ బ్యాక్ ఎంత మేరకు బరువు ఉండాలనే అంశంపై సైతం స్పష్టత ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments