Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీతో పొత్తువల్ల తీవ్రంగా నష్టపోయా : టీడీపీ ఎంపీ కేశినేని నాని

గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయానని, తనకు రావాల్సిన మెజార్టీ గణనీయంగా తగ్గిపోయిందని టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఇదే అంశంపై ఆదివారం అ

Webdunia
ఆదివారం, 21 మే 2017 (14:38 IST)
గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తీవ్రంగా నష్టపోయానని, తనకు రావాల్సిన మెజార్టీ గణనీయంగా తగ్గిపోయిందని టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఇదే అంశంపై ఆదివారం అర్బన్ కమిటీ ఎన్నికల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీతో పొత్తు వల్ల విజయవాడలో తీవ్రంగా నష్టపోయానని చెప్పారు. 
 
బీజేపీతో పొత్తు వల్ల విజయవాడ వెస్ట్‌లో తనకు 50 వేల ఓట్లు రాలేదని అన్నారు. బీజేపీ క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిందని అన్నారు. లేకపోతే తనకు లక్షా 30 వేల మెజారిటీ రావాల్సిందన్నారు. తాను కేవలం 70 వేల ఓట్ల మెజారిటీతో గెలవడానికి కారణం బీజేపీయేనని ఆయన అన్నారు. 
 
వచ్చే ఎన్నికల్లో తాను 3 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానన్నారు.ఈ వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. జగన్ ఢిల్లీలో ప్రధానిని కలిసిన అనంతరం బీజేపీ, టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఆరెండు పార్టీల మధ్య పొత్తు లేనట్టేనని వ్యాఖ్యానించడం ఆసక్తి రేపుతోంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments