Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిండు నూరేళ్లు జగన్ జైలుపక్షి... కేశినేని నాని జోస్యం

కేశినేని ట్రావెల్స్ మూతవేసిన కేశినేని నానిని ఇప్పుడు మీడియా ఆయన ఎక్కడ కనబడితే అక్కడ ప్రశ్నలు సంధించేందుకు పోటీపడుతోంది. ఈ క్రమంలో ఆయన తాజాగా ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడారు. కేశినేని ట్రావెల్స్ మూతపెట్టడానికి గల కారణాల సంగతి అలా వుంచి, ప్రధాన ప్రతిపక్ష

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (14:13 IST)
కేశినేని ట్రావెల్స్ మూతవేసిన కేశినేని నానిని ఇప్పుడు మీడియా ఆయన ఎక్కడ కనబడితే అక్కడ ప్రశ్నలు సంధించేందుకు పోటీపడుతోంది. ఈ క్రమంలో ఆయన తాజాగా ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడారు. కేశినేని ట్రావెల్స్ మూతపెట్టడానికి గల కారణాల సంగతి అలా వుంచి, ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పైకి వెళ్లింది. అసెంబ్లీలోనే కాకుండా బయట కూడా జగన్ మోహన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని అడిగిన ప్రశ్నకు కేశినేని స్పందించారు.
 
జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన చెప్పే మాటల్లో వాస్తవం వుందా లేదా అన్నిది ప్రభుత్వం చెప్పాల్సి వుంటుందన్నారు. అలాగే జగన్ మోహన్ రెడ్డిపై ఎన్నో కేసులు వున్నాయనీ, అవన్నీ రుజువైతే కనీసం 100 ఏళ్లకు తగ్గకుండా జైలు శిక్ష పడుతుందని జోస్యం చెప్పారు. తమిళనాడులో చిన్న కేసుకే శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిందనీ, అలాంటప్పుడు జగన్ మోహన్ రెడ్డికి వందేళ్ల శిక్ష పడకుండా ఎలా వుంటుందని ప్రశ్నించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments