Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరెంట్ పాపం.. 9 ఏళ్లు పాలించిన వాళ్లదే: కేసీఆర్

Webdunia
గురువారం, 30 అక్టోబరు 2014 (13:24 IST)
తెలంగాణలో కరెంట్ పాపం తొమ్మిదేళ్లు పాలించిన టీడీపీ, పదేళ్లు పాలించిన కాంగ్రెస్‌ల దేనని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోపించారు. అతి త్వరలో, విద్యుత్ విషయంలో తెలంగాణ రాష్ట్రాన్ని సర్ ప్లస్ స్టేట్‌గా తీర్చిదిద్దుతామని కేసీఆర్ ప్రకటించారు. 
 
ఎన్నికల ముందు తాను 107 బహిరంగ సభల్లో పాల్గొన్నానని, 87 సభల్లో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మూడేళ్లు కరెంట్ కష్టాలుంటాయని చెప్పానని కేసీఆర్ గుర్తు చేశారు. 
 
కరెంట్ అంటే షాప్‌లో దొరికే వస్తువు కాదని... కొత్త లైన్లు వేయాలంటే సంవత్సరాలు పడుతుందని కేసీఆర్ వెల్లడించారు. మూడేళ్ల తర్వాత కనురెప్ప కొట్టేంత సమయం కూడా కరెంట్ పోదని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే 14 వేల మెగావాట్ల విద్యుత్ కోసం కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నామని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments