Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది తెలంగాణ ప్రగతి రథం.. కేసీఆర్‌కు కొత్త బస్సు

Webdunia
శనివారం, 4 జులై 2015 (06:08 IST)
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర పర్యటన కోసం కొత్త బస్సును రంగంలోకి దింపారు. దాని ఖరీదు రూ.5 కోట్లు. అత్యంత భధ్రత కలిగిన బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సుకు ‘తెలంగాణ ప్రగతి రథం’ అని నామకరణం చేశారు. ఈ బస్సుకు మేడ్చల్‌ ఆర్డీవో కార్యాలయంలో రిజిసే్ట్రషన్‌ ప్రక్రియను పూర్తి చేశారు. 
 
ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో ఉన్న అన్ని వాహనాలకు ఉన్నట్టుగానే ఈ బస్సుకు కూడా అన్నీ ఆరులతో టీఎ్‌స07జడ్‌6666 నెంబరును కేటాయించారు. రిజిస్ట్రేషన్‌ అనంతరం సీఎం కార్యాలయ అధికారి అజిత్‌, భద్రతా సిబ్బంది, ఆర్టీసీ అధికారులు బస్సులో యాదగిరి గుట్టకు చేరుకున్నారు. ఆలయ పడమటి రాజగోపురం ఎదుట వేదమంత్రాలతో పురోహితులు, అర్చకులు సంప్రదాయ రీతిలో వాహన పూజలు నిర్వహించారు.

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments