Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుద్ధప్రాతిపదికన హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. కేసీఆర్

Webdunia
ఆదివారం, 23 నవంబరు 2014 (11:59 IST)
హుస్సేన్ సాగర్‌ను యుద్ధప్రాతిపదికన ప్రక్షాళన చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి ఆదేశించారు. ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కార్యదర్శుల ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు.
 
అక్కడి పర్యావరణ పరిమితులు, సుప్రీంకోర్టు నిబంధనలకు లోబడే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేపడుతున్నట్టు కేసిఆర్ వెల్లడించారు. అందులో భాగంగా మొదటి దశలో 40 ప్రదేశాల్లో సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో ఆకాశ హర్మ్యాలు (స్కై స్క్రాపర్స్) నిర్మించనున్నట్టు తెలిపారు. 
 
కాగా సచివాలయంలో సీఎం కేసీఆర్ సాగర్ ప్రక్షాళన, 40 టవర్ల నిర్మాణంపై ఐదు గంటలపాటు సమీక్ష జరిపి, టవర్లు నిర్మించే ప్రాంతాలను గుర్తించారు. సాగర్ ప్రక్షాళనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments