Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రైస్తవులకు 3శాతం కోటా: ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు!

Webdunia
మంగళవారం, 29 జులై 2014 (10:42 IST)
క్రైస్తవులకు మూడు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ అంశంపై అధ్యయనం చేయించి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు కల్పించే అవకాశాలను పరిశీలించడానికి కూడా హైకోర్టు న్యాయమూర్తితో కమిటీ వేస్తామన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఇకమీదట చర్చిల నిర్మాణానికి కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ ప్రకటించారు. 
 
తెలంగాణ రాష్ట్రం లౌకిక స్ఫూర్తికి కట్టుబడి ఉంటుందని, ఇతర రాష్ట్రాలు తమ రాష్ట్రాన్ని చూసి పాఠాలు నేర్చుకుంటాయని కేసీఆర్ తెలిపారు. వచ్చే ఏడాది ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవిని క్రైస్తవులకే కేటాయిస్తామని, దీనివల్ల తమ సామాజిక వర్గానికి సంబంధించిన సమస్యలను చట్టసభలలో ప్రస్తావించడానికి వారికి అవకాశం మరింతగా లభిస్తుందన్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments