Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌ను వీడుదాం.. షెడ్లలో ఉందాం : కావూరి

Webdunia
ఆదివారం, 6 జులై 2014 (13:19 IST)
రాష్ట్ర విభజన జరిగి పోయిన తరుణంలో ఇంకా హైదరాబాద్‌లో ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత కావూరి సాంబశివరావు అభిప్రాయపడ్డారు. ఆయన ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగిపోయిన నేపథ్యంలో, హైదరాబాదు నుంచి పరిపాలించడం సరైంది కాదన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి పక్కా భవనాలు లేకపోయినా... తాత్కాలికంగా షెడ్లు వేసైనా సరే సీమాంధ్ర నుంచే పరిపాలన కొనసాగించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడన్న విషయాన్ని వెంటనే తేల్చేయాలని కోరారు. ఇప్పటికే జరగరాని నష్టం జరిగిపోయిందని, ఇంకా హైదరాబాద్‌లో ఉంటూ మరింత నష్టం చేకూర్చరాదని ఆయన కోరారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

Show comments