Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ పక్కన కట్టప్పలు, మా జిల్లా కట్టప్ప అలా చెపుతున్నారు: రఘురామకృష్ణ రాజు

Webdunia
మంగళవారం, 18 ఆగస్టు 2020 (15:12 IST)
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన ఇసుక పాలసీలో లోపాలున్నాయన్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు. రాజమండ్రిలో ఇసుక మాఫియా అక్రమాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు.
 
ప్రభుత్వం తీసుకోవాల్సిన  చర్యలు తీసుకోవడం లేదని, ఉభయగోదావరి జిల్లాల్లో జరుగుతున్న భూ సమీకరణలో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ పక్కన చాలామంది కట్టప్పలు ఉన్నారని, తన పక్కన ఉన్న కట్టప్పలను సీఎం జగన్ గుర్తించలేకపోతున్నారు అంటూ విమర్శించారు.
 
తమ జిల్లా వ్యవహారాలను పర్యవేక్షించే కట్టప్ప వాస్తవాలను వక్రీకరించి చెబుతున్నారు అని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments