Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీగా పోటీ చేస్తానంటున్న కత్తి మహేష్.. అంత సీనుందా...?

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న సినీ విమర్శకుడు కత్తి మహేష్. ఆ తర్వాత శ్రీపీఠం మఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామిపై విమర్శలు చేసి హైదరాబాద్ న

Webdunia
ఆదివారం, 30 సెప్టెంబరు 2018 (14:48 IST)
జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న సినీ విమర్శకుడు కత్తి మహేష్. ఆ తర్వాత శ్రీపీఠం మఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద స్వామిపై విమర్శలు చేసి హైదరాబాద్ నగర బహిష్కరణకు గురయ్యారు. ఇపుడు విజయవాడలో ఉంటున్న కత్తి మహేష్.. సంచలన ప్రకటన చేశారు.
 
రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు దళిత జాతికి అన్యాయం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. నూతన దళిత నాయకత్వం కోసం జిల్లాల పర్యటన చేస్తున్నానని చెప్పారు. తాను ఏ పార్టీలోకి వెళ్లనని.. దళిత హక్కులను కాపాడే పార్టీకి మద్దతిస్తానని కత్తి మహేష్‌ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని ప్రటించారు. 
 
రాజకీయాల్లో నేతలు పరిణతి చెంది ఉండాలన్నారు. ప్రతి విషయంలో వెనుకడుగు వేయడం పవన్‌ కల్యాణ్‌కు అలవాటని విమర్శించారు. ఇటీవల జరిగినవి పరువు హత్యలు కావని, కుల ఉన్మాద హత్యలని కత్తి మహేష్ అభిప్రాయపడ్డారు. మిర్యాలగూడలో ప్రణయ్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని కత్తి మహేష్‌ డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

నార్నే నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో శ్రీ శ్రీ శ్రీ రాజావారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments