Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో పోలీసుల అదుపులో ఏడుగురు భర్తల భార్య

పలువురు పురుషులను మోసం చేసి వివాహం చేసుకున్న కిలాడీలేడని కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే ఈ రాష్ట్రానికి చెందిన యాస్మిన్ భాను (38) అనే మహిళ పలువురుని మోసం చేసి వివాహం చేసుకుంది.

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2016 (17:16 IST)
పలువురు పురుషులను మోసం చేసి వివాహం చేసుకున్న కిలాడీలేడని కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే ఈ రాష్ట్రానికి చెందిన యాస్మిన్ భాను (38) అనే మహిళ పలువురుని మోసం చేసి వివాహం చేసుకుంది. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె మూడో భర్త ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి రాగా, దేశవ్యాప్తంగా మీడియాలో కవరేజ్‌ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. పోలీసుల అరెస్టు తర్వాత, ఆమెను విచారించగా, తాను తొమ్మిదేళ్ల క్రితం ఇమ్రాన్ అనే వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకున్నానని, మరెవరినీ పెళ్లి చేసుకోలేదని చెప్పినట్టు సమాచారం.
 
కాగా, ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ఇమ్రాన్‌ను బెదిరించి రూ.10 లక్షలతో ఉడాయించిన యాస్మిన్, ఆపై డబ్బున్నవారిని లక్ష్యంగా చేసుకుని వారిని పెళ్లి పేరుతో మోసం చేసి, కొంత కాలం కాపురం చేశాక, వారిని బెదిరించి డబ్బుతో పారిపోయేదని కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments