Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో పోలీసుల అదుపులో ఏడుగురు భర్తల భార్య

పలువురు పురుషులను మోసం చేసి వివాహం చేసుకున్న కిలాడీలేడని కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే ఈ రాష్ట్రానికి చెందిన యాస్మిన్ భాను (38) అనే మహిళ పలువురుని మోసం చేసి వివాహం చేసుకుంది.

Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2016 (17:16 IST)
పలువురు పురుషులను మోసం చేసి వివాహం చేసుకున్న కిలాడీలేడని కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే ఈ రాష్ట్రానికి చెందిన యాస్మిన్ భాను (38) అనే మహిళ పలువురుని మోసం చేసి వివాహం చేసుకుంది. 
 
ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె మూడో భర్త ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి రాగా, దేశవ్యాప్తంగా మీడియాలో కవరేజ్‌ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. పోలీసుల అరెస్టు తర్వాత, ఆమెను విచారించగా, తాను తొమ్మిదేళ్ల క్రితం ఇమ్రాన్ అనే వ్యక్తిని మాత్రమే వివాహం చేసుకున్నానని, మరెవరినీ పెళ్లి చేసుకోలేదని చెప్పినట్టు సమాచారం.
 
కాగా, ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ఇమ్రాన్‌ను బెదిరించి రూ.10 లక్షలతో ఉడాయించిన యాస్మిన్, ఆపై డబ్బున్నవారిని లక్ష్యంగా చేసుకుని వారిని పెళ్లి పేరుతో మోసం చేసి, కొంత కాలం కాపురం చేశాక, వారిని బెదిరించి డబ్బుతో పారిపోయేదని కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments