Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ మోహన్ రెడ్డితో ముద్రగడ కటిఫ్‌ - బాబుతో దోస్తీ...

కాపులను బిసిల్లో చేర్చాలని, వారికి రిజర్వేషన్లు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఎపి సిఎం చంద్రబాబునాయుడుకు దగ్గరైపోయారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉంటూ ఆ పార్టీలో చేరకున్నా జగన్ చెప్పే మాటలన్నింటిని వింటూ ఎ

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (17:33 IST)
కాపులను బిసిల్లో చేర్చాలని, వారికి రిజర్వేషన్లు ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఎపి సిఎం చంద్రబాబునాయుడుకు దగ్గరైపోయారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉంటూ ఆ పార్టీలో చేరకున్నా జగన్ చెప్పే మాటలన్నింటిని వింటూ ఎపిలో ఒకానొక దశలో ముద్రగడ ఒక విధ్వంసకరమైన వాతావరణాన్ని సృష్టించారని టిడిపి నేతలే స్వయంగా చెప్పారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు జగన్‌తో స్నేహాన్ని కటిఫ్ చేసుకుని చంద్రబాబునాయుడుకు దగ్గరైపోయారు. 
 
అదెలాగంటే కాపులకు 5 శాతం రిజర్వేషన్లతో పాటు వారిని బిసిల్లో చేర్చడంపై కాపులందరూ తెలుగుదేశం పార్టీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో తను ఇప్పుడు జగన్ వెంట ఉంటే ఖచ్చితంగా కాపులందరూ తనను వ్యతిరేకించే అవకాశం ఉందని భావించిన ముద్రగడ ఏకంగా చంద్రబాబు నాయుడుతోనే దోస్తీకి సిద్థమైపోయాడు. కాపులను బిసిల్లో చేర్చిన చంద్రబాబుకే తమ మద్ధతంటూ ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా ఇదే విషయాన్ని చెబుతూ వస్తున్నారు. చంద్రబాబు కాపుల విషయంలో ముందడుగు వేశారంటూ మెల్లమెల్లగా ముందుకు వెళుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments