Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాణిపాకం బహుదానదిలో యువతి శవం.. రేప్ చేసి హత్య చేశారా?

Webdunia
బుధవారం, 25 మే 2016 (16:09 IST)
స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి కొలువై ఉన్న చిత్తూరు జిల్లా కాణిపాకంలో దారుణం జరిగింది. కాణిపాకం సమీపంలోని బహుదానదిలో ఒక యువతిని అత్యాచారం చేసి హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో బహుదానది సమీపంలో ఒక మృతదేహాన్ని మేకల కాపరులు గుర్తించి, స్థానిక పోలీసులకు సమాచారం చేరవేశారు.
 
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి చూడగా 18 యేళ్ళ వయసున్న యువతిగా గుర్తించారు. అయితే యువతి ఒంటిపై బట్టలు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. యువతిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసి బహుదానదిలో పడేసినట్లు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి డాగ్‌ స్క్వాడ్‌‌తో తనిఖీలు జరిపించారు. మృతదేహాన్ని చిత్తూరుప్రభుత్వాసుప్రతికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో డబుల్ ఇస్మార్ట్ టైటిల్ సాంగ్ షూటింగ్

హ్యాట్సాఫ్ కింగ్ నాగార్జున.. నెట్టేసిన ఫ్యాన్‌ను కలిశాడు.. (వీడియో)

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments