Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపికైన రచయిత కాళీపట్నం

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (18:41 IST)
ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు 2015 ఎన్టీఆర్‌ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. మే 28న ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ అవార్డును అందజేయనున్నారు. పురస్కారంతో పాటు రూ.లక్ష నగదు బహుమతిని కూడా ఇవ్వనున్నారు. 
 
వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన కాళీపట్నం సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. 1966లో ఆయన రాసిన 'యజ్ఞం' కథ ఎంతో పేరు తెచ్చింది. దానికిగానూ 1995లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. ఆయన్నందరూ 'కారా' మాస్టారు అని పిలుస్తుంటారు. 
 
కారా మాస్టారుగా పేరొందిన కాళీపట్నం రామారావు 1924, నవంబరు 9న శ్రీకాకుళంలో జన్మించారు. ప్రస్తుతం కథా రచనకు దూరంగా ఉంటున్నారు. కథానిలయంను ప్రారంభించి అందులో రెండువేలకు పైగా కథల సంపుటాలు, కథా రచన గురించిన 2,000 పుస్తకాలను ఉంచారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments