Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి జలాలను శుద్ధి చేస్తాం.. సురక్షిత మంచినీరు అందిస్తాం - కందుల

సెల్వి
మంగళవారం, 9 జులై 2024 (13:11 IST)
గోదావరి జలాల్లో కాలుష్యాన్ని నివారించి ప్రజలకు సురక్షిత మంచినీటిని ప్రభుత్వం సరఫరా చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సోమవారం రాజమహేంద్రవరంలో గోదావరి పరిరక్షణ సమితి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 
 
గోదావరి జలాలు కలుషితమయ్యాయని, దానిని శుభ్రం చేయాలని అన్నారు. వృధా జలాలు నదిలో కలుస్తున్నాయన్నారు. వృధా నీటి కోసం ప్రత్యేక ఛానల్ ఏర్పాటు చేస్తే నదిలో కాలుష్యాన్ని భారీగా తగ్గించవచ్చని తెలిపారు. దుర్గేష్ మాట్లాడుతూ వ్యర్థ జలాలు నదిలో కలపకుండా వేస్ట్ వాటర్ ఛానల్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments