Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ కానున్న జూనియర్ ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌

సెల్వి
శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (09:55 IST)
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ఆర్ఆర్ఆర్ నటులు జూనియర్ ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ శుక్రవారం కలువనున్నారు. ఈ సందర్భంగా వారిద్ద‌రూ విజ‌య‌వాడ వరద బాధితులకు ప్ర‌క‌టించిన విరాళాల తాలూకు చెక్‌ల‌ను ముఖ్య‌మంత్రికి అంద‌జేయ‌నున్నారు. 
 
ఇక సీఎం చంద్రబాబు పిలుపుమేరకు వరద సాయం కోసం ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి తార‌క్‌, రామ్ చరణ్‌లు విరాళాలు ప్ర‌క‌టించిన నేపథ్యంలో వీరిద్దరూ ఏపీకి చెరో రూ.50 లక్షలు చొప్పున విరాళం అందిస్తామ‌ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. 
 
చాలాకాలం తర్వాత సీఎం చంద్ర‌బాబుతో ఎన్‌టీఆర్ భేటీ కానుండ‌డం సర్వత్రా ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఉండవల్లి నివాసంలో చంద్రబాబును శుక్రవారం ఉదయం 11 గంటలకు వీరి భేటీ వుంటుంది.
 
ఇకపోతే.. ఎన్టీఆర్ నటిస్తోన్న తాజా చిత్రం.. దేవర పార్ట్-1. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. అతని సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.  రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా విడుదలకు సిద్ధం అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments