Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకాశ ఎయిర్ లైన్స్ లోకి జెట్ ఎయిర్ వేస్ సీఈఓ?

Webdunia
గురువారం, 6 జనవరి 2022 (10:49 IST)
ఆకాశ ఎయిర్ కంపెనీ మ‌ళ్లీ గ‌గ‌న త‌లంలోకి అడుగుపెడుతోంది. రాకేష్ ఝుంఝునువాలా తిరిగి కొత్త‌గా విమాన యాన కార్య‌క‌లాపాలు ప్రారంభిస్తున్న స‌మ‌యంలో చాలా ఆర్భాటంగా ఆకాశ కొత్త ఎయిర్ లైన్స్ ఆవిష్కృతం అవుతోంది. 
 
 
ఈ ద‌శ‌లో ముంబయిలో జెట్‌ ఎయిర్‌ వేస్‌ తాత్కాలిక చీఫ్‌ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సిఇఒ) సుధీర్‌ గౌర్ త‌న పదవికి రాజీనామా చేశారు. ఎందుకు ఆయ‌న జెట్ ఎయిర్ వేస్ కి రాజీనామా చేశారో కారణాలను వెల్లడించ లేదు. కానీ, రాకేష్‌ ఝుంఝునువాలా అకాసా కొత్త విమానయాన సంస్థలు కార్యకలాపాలను ప్రారంభిస్తున్న సమయంలో ఆయన ఇందులో చేరొచ్చని ఎయిర్ లైన్స్ పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 
 
 
క‌రోనాతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభంతో రెండు సంవత్సరాల సేవలు నిలిపివేసిన జెట్ ఎయిర్ వేస్ తర్వాత 2022లో తిరిగి తన సేవలను పున:ప్రారంభిస్తోంది. ఈ సమయంలో సిఇఒ గౌర్‌ రాజీనామా చేయడం ఆ సంస్థకు పెద్ద నష్టమేనని భావిస్తున్నారు. అయితే, కొత్త‌గా మ‌ళ్లీ ప్రారంభం అవుతున్న ఆకాశ ఎయిర్ లైన్స్ వైపు జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది మ‌ళ్ల‌తారేమో అనే అనుమానాలు ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌లో వ్య‌క్తం అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

Suhas: హే భగవాన్! నాకు హిట్ వచ్చేలా చేయ్ : సుహాస్

ఒత్తిడిలో ఉంటే మద్యం సేవిస్తా : పవన్ కళ్యాణ్ హీరోయిన్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments