Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగేళ్ళలో రాష్ట్రాన్ని అమ్మేసేలా ఉన్నారు: జీవన్‌రెడ్డి

Webdunia
శుక్రవారం, 30 జనవరి 2015 (16:47 IST)
తెలంగాణా సీఎం కేసీఆర్ మరో నాలుగేళ్ళలో రాష్ట్రాన్ని అమ్మేసేలా ఉన్నారని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి ఆరోపించారు. వాస్తుదోషం ఉందన్న పేరుతో నగర నడిబోద్దులోని సచివాలయాన్ని తనవారికి బేరం పెట్టాలని ఆయన చూస్తున్నాడని తీవ్రంగా విమర్శించారు. 
 
కేసీఆర్ వ్యక్తిగత ఆలోచనలు పక్కనపెట్టి ప్రజల మేలు కోసం ఆలోచించాలని జీవన్ రెడ్డి సూచించారు. రాచరికం, రాజ్యాలు, రాజుల పాలన ఎప్పుడో పోయిందని, ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని గుర్తుంచుకోవాలని జీవన్ రెడ్డి హితవు పలికారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments