Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ లోక్‌సభ నుంచి పోటీ చేస్తాను : లక్ష్మీనారాయణ

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (16:39 IST)
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విశాఖపట్టణం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని సీబీఐ మాజీ డైరెక్టర్ జనరల్ లక్ష్మీనారాయణ తెలిపారు. గత ఎన్నికల్లో కూడా ఆయన ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తన పోటీపై ఆయన స్పందించారు. 
 
వచ్చే ఎన్నికల్లో తన ఆలోచనలకు దగ్గరగా ఉండే పార్టీ తరపున పోటీ చేస్తానని తెలిపారు. అయితే, తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానోనన్న విషయంపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోందన్నారు. 
 
తన భావజాలానికి అనుకూలంగా ఉండే పార్టీకి మద్దతుగా ఉంటానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిస్తే బాగానే ఉంటాయని అభిప్రాయపడ్డారు. అయితే, రాష్ట్ర విభజన అంశం ఇపుడు సుప్రీంకోర్టులో ఉందని ఆయన గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments