Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ లోక్‌సభ నుంచి పోటీ చేస్తాను : లక్ష్మీనారాయణ

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (16:39 IST)
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విశాఖపట్టణం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని సీబీఐ మాజీ డైరెక్టర్ జనరల్ లక్ష్మీనారాయణ తెలిపారు. గత ఎన్నికల్లో కూడా ఆయన ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తన పోటీపై ఆయన స్పందించారు. 
 
వచ్చే ఎన్నికల్లో తన ఆలోచనలకు దగ్గరగా ఉండే పార్టీ తరపున పోటీ చేస్తానని తెలిపారు. అయితే, తాను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానోనన్న విషయంపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోందన్నారు. 
 
తన భావజాలానికి అనుకూలంగా ఉండే పార్టీకి మద్దతుగా ఉంటానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు మళ్లీ కలిస్తే బాగానే ఉంటాయని అభిప్రాయపడ్డారు. అయితే, రాష్ట్ర విభజన అంశం ఇపుడు సుప్రీంకోర్టులో ఉందని ఆయన గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Photos in Sydney: ఫోటోలను క్లిక్ మనిపించింది ఎవరు..? సమంత సమాధానం ఏంటంటే?

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments