Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా అన్న చాలా మంచోడు.. రైతులు అడిగితేనే కాల్వకు గండి కొట్టాం : జేసీ ప్రభాకర్ రెడ్డి!

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2015 (14:42 IST)
మా అన్న, టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చాలా మంచోడనీ, రైతులు వచ్చి అడిగితేనే పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు గండి వేశారనీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ బ్రాంచ్ కెనాల్‌కు గండి కొట్టిన విషయం ఇపుడు పెద్ద వివాదాస్పదమైన విషయం తెల్సిందే. ఈ విషయంపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే తనను వచ్చి కలవాలని ఆదేశించారు. 
 
ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ తాగునీటి కోసం రెండు (అనంతపురం, కడప) జిల్లాల రైతులు అడిగితేనే జేసీ దివాకర్ రెడ్డి పులివెందుల బ్రాంచ్ కెనాల్ వద్దకు వెళ్లారని వివరణ ఇచ్చారు. చిత్రావతిలోకి నీళ్లు వదలడం ద్వారా పల్లెజనం దప్పిక తీరిందన్నారు. పులివెందులకు 5 టీఎంసీల నీళ్లు కావాలా? అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు పిలిచినా వెళ్లి మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటిచారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో రవాణా రంగం కుదేలైపోతుందని, ఈ విషయంపై హైకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని అన్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments