Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ నాశనం చేసారు: జేసీ కామెంట్స్

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (16:34 IST)
తెలంగాణ రాష్ట్రం ఇచ్చి సోనియా గాంధీ పెద్ద తప్పు చేసారనీ, ఆమె నిర్ణయం వల్ల తెలంగాణతో సహా ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయిందన్నారు జేసీ దివాకర్ రెడ్డి. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు ఏడుస్తూ కూర్చోకుండా మరో దారి వెతుక్కోవడం మంచిదన్నారు. నాగార్జన సాగర్ ఉపఎన్నికలో జానారెడ్డి పరాజయం పాలవడం ఖాయమంటూ జోస్యం చెప్పారు.
 
జేసీ వ్యాఖ్యలతో సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలు జేసీ ఎవడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏదయినా చెప్పాలనుకుంటే ఏపీ గురించి చెప్పుకోవచ్చన్నారు. సీఎల్పీలో వుంటూనే సోనియా, రాహుల్ గాంధీలపై విమర్శలు చేశారని గుర్తు చేసారు. కేసీఆర్ కి జేసీ కోవర్టు అని అర్థమవుతోందన్నారు. జేసీ ఏదయినా జోస్యాలు చెప్పాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పుకోవచ్చంటూ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Upasana : ఢిల్లీలో బతుకమ్మ వేడుకలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో ఉపాసన కొణిదెల

NTR: చిన్నప్పుడు విన్న కథ తెరపై చూసినప్పుడు నాకు మాటలు రాలేదు : ఎన్టీఆర్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ప్రియాశెట్టి అవుట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

తర్వాతి కథనం
Show comments