Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీ నాశనం చేసారు: జేసీ కామెంట్స్

Webdunia
బుధవారం, 17 మార్చి 2021 (16:34 IST)
తెలంగాణ రాష్ట్రం ఇచ్చి సోనియా గాంధీ పెద్ద తప్పు చేసారనీ, ఆమె నిర్ణయం వల్ల తెలంగాణతో సహా ఏపీలోనూ కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయిందన్నారు జేసీ దివాకర్ రెడ్డి. ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు ఏడుస్తూ కూర్చోకుండా మరో దారి వెతుక్కోవడం మంచిదన్నారు. నాగార్జన సాగర్ ఉపఎన్నికలో జానారెడ్డి పరాజయం పాలవడం ఖాయమంటూ జోస్యం చెప్పారు.
 
జేసీ వ్యాఖ్యలతో సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేసారు. అసలు జేసీ ఎవడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏదయినా చెప్పాలనుకుంటే ఏపీ గురించి చెప్పుకోవచ్చన్నారు. సీఎల్పీలో వుంటూనే సోనియా, రాహుల్ గాంధీలపై విమర్శలు చేశారని గుర్తు చేసారు. కేసీఆర్ కి జేసీ కోవర్టు అని అర్థమవుతోందన్నారు. జేసీ ఏదయినా జోస్యాలు చెప్పాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పుకోవచ్చంటూ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments