Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను నిఖార్సయిన రెడ్డిని... జగన్ మోహన్ 'రెడ్డి' కాదు... క్రిస్టియన్

తెదేపా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్‌తో మాట్లాడుతూ... తను నిఖార్సయిన రెడ్డి కులానికి చెందినవాడినని చెప్పుకున్నారు. ఇదే మాటను ధైర్యంగా చెప్తానన్నారు. ఐతే జగన్

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (17:05 IST)
తెదేపా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్‌తో మాట్లాడుతూ... తను నిఖార్సయిన రెడ్డి కులానికి చెందినవాడినని చెప్పుకున్నారు. ఇదే మాటను ధైర్యంగా చెప్తానన్నారు. ఐతే జగన్ మోహన్ రెడ్డి, రెడ్డి కాదనీ... ఆయన క్రిస్టియన్ అని చెప్పారు. 
 
పీసిసి చీఫ్ రఘువీరా రెడ్డి కూడా రెడ్డి కాదని అన్నారు. ఐతే కులాలకి ప్రాధాన్యత ఇవ్వడం అనవసరమన్నారు. 21 శతాబ్దంలో ఇంకా కులాన్ని పట్టుకుని వేలాడటం వేస్ట్ అని చెప్పుకొచ్చారు. కులం గురించి మాట్లాడితే రాజకీయాల్లో దెబ్బ తింటారనీ, కాబట్టి కులం కార్డుతో రాజకీయాల్లోకి వచ్చేవారు పనికిరాకుండా పోతారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందనీ, అది తిరిగి బ్రతకడం కల్ల అని అన్నారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments