Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను నిఖార్సయిన రెడ్డిని... జగన్ మోహన్ 'రెడ్డి' కాదు... క్రిస్టియన్

తెదేపా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్‌తో మాట్లాడుతూ... తను నిఖార్సయిన రెడ్డి కులానికి చెందినవాడినని చెప్పుకున్నారు. ఇదే మాటను ధైర్యంగా చెప్తానన్నారు. ఐతే జగన్

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (17:05 IST)
తెదేపా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్‌తో మాట్లాడుతూ... తను నిఖార్సయిన రెడ్డి కులానికి చెందినవాడినని చెప్పుకున్నారు. ఇదే మాటను ధైర్యంగా చెప్తానన్నారు. ఐతే జగన్ మోహన్ రెడ్డి, రెడ్డి కాదనీ... ఆయన క్రిస్టియన్ అని చెప్పారు. 
 
పీసిసి చీఫ్ రఘువీరా రెడ్డి కూడా రెడ్డి కాదని అన్నారు. ఐతే కులాలకి ప్రాధాన్యత ఇవ్వడం అనవసరమన్నారు. 21 శతాబ్దంలో ఇంకా కులాన్ని పట్టుకుని వేలాడటం వేస్ట్ అని చెప్పుకొచ్చారు. కులం గురించి మాట్లాడితే రాజకీయాల్లో దెబ్బ తింటారనీ, కాబట్టి కులం కార్డుతో రాజకీయాల్లోకి వచ్చేవారు పనికిరాకుండా పోతారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చచ్చిపోయిందనీ, అది తిరిగి బ్రతకడం కల్ల అని అన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments