Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో 6 నెలల తర్వాత జగన్ పార్టీ ఉండదు: జేసీ జోస్యం

Webdunia
శనివారం, 20 సెప్టెంబరు 2014 (19:12 IST)
మరో 6 నెలల తర్వాత జగన్‌కు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండదని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు.  హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే లాభపడేది రాయలసీమేనని అన్నారు. మాగంటి బాబుపై దాడి చేసి తిరిగి ఆయనపైనే కేసులు పెట్టారని ఆయన విమర్శించారు. 
 
కుక్కనూరులో కలెక్టర్ పర్యటనను వైఎస్సార్సీపీ నేతలు ఎందుకు అడ్డుకున్నారని జేసీ ప్రశ్నించారు. ముంపు మండలాల విషయంలో టీఆర్ఎస్సే మాట్లాడడం లేదని, అలాంటప్పుడు వైఎస్సార్సీపీకి ఎందుకని జేసీ నిలదీశారు. మరో ఆరు నెలల్లో జగన్ ఏకాకి కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments