Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌పై యుద్ధం ప్రకటించాలి.. రోజు చచ్చి బతికే కన్నా యుద్ధమే శరణ్యం: జేసీ

పాకిస్థాన్‌పై భారత్ యుద్ధం ప్రకటించాలని, పాకిస్థాన్‌ను స్వాధీనం చేసుకోవాలని తెలుగు దేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో పది కోట్ల మంది ప్రజలు చనిపోయినా చింతలేదని, అఖండ

Webdunia
ఆదివారం, 18 సెప్టెంబరు 2016 (16:46 IST)
పాకిస్థాన్‌పై భారత్ యుద్ధం ప్రకటించాలని, పాకిస్థాన్‌ను స్వాధీనం చేసుకోవాలని తెలుగు దేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో పది కోట్ల మంది ప్రజలు చనిపోయినా చింతలేదని, అఖండ భారత్‌గా ఉంటేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

రోజూ చచ్చి బతికే కన్నా యుద్ధమే శరణ్యమని జేసీ వెల్లడించారు. కులపిచ్చితో అనంతపురం మున్సిపాలిటీని భ్రష్టు పట్టిస్తున్నారని, మునిసిపాలిటీలో అవినీతిపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. 
 
జాతిపిత మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ తప్పిదం వల్లే పాకిస్థాన్ ఏర్పాటైందని జేసీ దివాకర్ వ్యాఖ్యానించారు. సైన్యానికి ఖర్చు పెట్టే వేల కోట్లతో దేశంలోని ప్రతి ఎకరాకు నీరు అందించవచ్చునని జేసీ తెలిపారు. అప్పటి నేతలు దూరదృష్టితో ఈ పరిస్థితిని ఊహించలేకపోయారని, ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయాలని దివాకర్ రెడ్డి కోరారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments