Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 కోట్ల మంది చనిపోయినా పర్వాలేదు.. పాక్‌తో యుద్ధం చేయాల్సిందే: జేసీ

భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై టీడీపీ ఎంపీ జీసీ దివాకర్ రెడ్డి స్పందించారు. పాకిస్థాన్‌పై యుద్ధం ప్రకటించి, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొని అఖండ భారతదేశం ఏర్పాటు చేయాలన్నదే

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (09:18 IST)
భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై టీడీపీ ఎంపీ జీసీ దివాకర్ రెడ్డి స్పందించారు. పాకిస్థాన్‌పై యుద్ధం ప్రకటించి, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొని అఖండ భారతదేశం ఏర్పాటు చేయాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, 10 కోట్ల మంది చనిపోయినా ఫర్వాలేదు.. పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
మహాత్మాగాంధీ, నెహ్రూ చేసిన తప్పిదాల వల్లే పాకిస్థాన్‌, భారతదేశం మధ్య ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. నాడు బ్రిటీష్‌ ప్రభుత్వం నేర్పించిన క్రమశిక్షణే ఈ రోజు భారతీయులంతా పాటిస్తున్నారంటూ పాలకులకు చురక అంటించారు. ప్రతి రోజు సైనికులు చనిపోవడం కన్నా యుద్ధమే మంచిదన్నారు. పాకిస్తాన్‌ అణుబాంబు వేసినా దానిని ఆపగలిగే శక్తి భారతకి ఉందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments