Webdunia - Bharat's app for daily news and videos

Install App

10 కోట్ల మంది చనిపోయినా పర్వాలేదు.. పాక్‌తో యుద్ధం చేయాల్సిందే: జేసీ

భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై టీడీపీ ఎంపీ జీసీ దివాకర్ రెడ్డి స్పందించారు. పాకిస్థాన్‌పై యుద్ధం ప్రకటించి, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొని అఖండ భారతదేశం ఏర్పాటు చేయాలన్నదే

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (09:18 IST)
భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై టీడీపీ ఎంపీ జీసీ దివాకర్ రెడ్డి స్పందించారు. పాకిస్థాన్‌పై యుద్ధం ప్రకటించి, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొని అఖండ భారతదేశం ఏర్పాటు చేయాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, 10 కోట్ల మంది చనిపోయినా ఫర్వాలేదు.. పాకిస్థాన్‌తో యుద్ధం చేయాల్సిందేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
మహాత్మాగాంధీ, నెహ్రూ చేసిన తప్పిదాల వల్లే పాకిస్థాన్‌, భారతదేశం మధ్య ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. నాడు బ్రిటీష్‌ ప్రభుత్వం నేర్పించిన క్రమశిక్షణే ఈ రోజు భారతీయులంతా పాటిస్తున్నారంటూ పాలకులకు చురక అంటించారు. ప్రతి రోజు సైనికులు చనిపోవడం కన్నా యుద్ధమే మంచిదన్నారు. పాకిస్తాన్‌ అణుబాంబు వేసినా దానిని ఆపగలిగే శక్తి భారతకి ఉందన్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments