Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేసీ ప్రభాకర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళలేదు.. దక్షిణాఫ్రికా వెళ్ళారు: దివాకర్ రెడ్డి

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2016 (16:02 IST)
గన్‌మెన్ల వ్యవహారంలో అలిగి తన సోదరుడు ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడన్న ప్రచారం పత్రికలు, ఛానళ్ల సృష్టి అని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి దక్షిణాఫ్రికాకు వెళ్లారని జేసీ దివాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. గన్‌మెన్ల వ్యవహారాన్ని సోదరుడు జేసీ ప్రభాకర్‌రెడ్డి తన దృష్టికి తీసుకురాలేదన్నారు. దాని గురించి అంతగా ప్రాధాన్యత ఇచ్చి తాను జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. 
 
గతంలో నిర్ణయించిన తేదీలో దక్షిణాఫ్రికాకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు. గన్‌మెన్ల వ్యవహారంలో మొదట దక్షిణాఫ్రికా పర్యటనను వాయిదా వేసుకోవాలని నిర్ణయించారు. తుని సంఘటనతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, హోంమంత్రి చినరాజప్ప బిజీగా ఉన్నారు. ఇప్పట్లో వీరు ప్రశాంతంగా కూర్చొని గన్‌మెన్ల వ్యవహారం చక్కదిద్దే అవకాశం లేదు కాబట్టి దక్షిణాఫ్రికాకు వెళ్ళిపోయారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments