Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర వీరునికి అశృనివాళి-జ‌వాన్ జ‌శ్వంత్ రెడ్డికి అంతిమ నివాళులు (video)

Webdunia
శనివారం, 10 జులై 2021 (12:01 IST)
Jawan
భార‌త స‌రిహ‌ద్దుల్లో ఉగ్ర‌వాదుల‌తో పోరాడి వీర మ‌ర‌ణం పొందిన అమ‌ర జ‌వాన్ జ‌శ్వంత్ రెడ్డికి అంతిమ నివాళులు స‌మ‌ర్పించారు. గుంటూరు జిల్లా బాపట్ల కు చెందిన అమర జవాన్ మృతదేహం నిన్న అర్ధరాత్రి 12 గంటలకు బాపట్ల చేరింది. 
 
భారీ ఊరేగింపులో వచ్చిన జవాను పార్థివ దేహాన్ని చూసి ఊరు ఊరంతా కంట తడి పెట్టింది. ఈ ఉదయం రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సూచరిత అమరజావాను మృత‌దేహంపై పుష్ప‌గుచ్చం ఉంచి నివాళులర్పించారు. స‌రిహ‌ద్దుల నుంచి వ‌చ్చిన జ‌వాన్ల బృందం జ‌శ్వంత్ పార్ధివ శ‌రీరాన్ని మిల‌ట‌రీ లాంఛ‌నాల‌తో ఖ‌న‌నం చేశారు. 
 
దేశ ర‌క్ష‌ణ కోసం ప్రాణాలు అర్పించిన జ‌వ‌న్ జ‌శ్వంత్ రెడ్డి కుటుంబాన్ని హోం మంత్రి సుచ‌రిత ప‌రామ‌ర్శించారు. వారి కుటుంబానికి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున 50 ల‌క్ష‌ల రూపాయ‌ల ఎక్స్ గ్రేషియా అందించాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశించిన‌ట్లు హోం మంత్రి తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments