Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర వీరునికి అశృనివాళి-జ‌వాన్ జ‌శ్వంత్ రెడ్డికి అంతిమ నివాళులు (video)

Webdunia
శనివారం, 10 జులై 2021 (12:01 IST)
Jawan
భార‌త స‌రిహ‌ద్దుల్లో ఉగ్ర‌వాదుల‌తో పోరాడి వీర మ‌ర‌ణం పొందిన అమ‌ర జ‌వాన్ జ‌శ్వంత్ రెడ్డికి అంతిమ నివాళులు స‌మ‌ర్పించారు. గుంటూరు జిల్లా బాపట్ల కు చెందిన అమర జవాన్ మృతదేహం నిన్న అర్ధరాత్రి 12 గంటలకు బాపట్ల చేరింది. 
 
భారీ ఊరేగింపులో వచ్చిన జవాను పార్థివ దేహాన్ని చూసి ఊరు ఊరంతా కంట తడి పెట్టింది. ఈ ఉదయం రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సూచరిత అమరజావాను మృత‌దేహంపై పుష్ప‌గుచ్చం ఉంచి నివాళులర్పించారు. స‌రిహ‌ద్దుల నుంచి వ‌చ్చిన జ‌వాన్ల బృందం జ‌శ్వంత్ పార్ధివ శ‌రీరాన్ని మిల‌ట‌రీ లాంఛ‌నాల‌తో ఖ‌న‌నం చేశారు. 
 
దేశ ర‌క్ష‌ణ కోసం ప్రాణాలు అర్పించిన జ‌వ‌న్ జ‌శ్వంత్ రెడ్డి కుటుంబాన్ని హోం మంత్రి సుచ‌రిత ప‌రామ‌ర్శించారు. వారి కుటుంబానికి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున 50 ల‌క్ష‌ల రూపాయ‌ల ఎక్స్ గ్రేషియా అందించాల‌ని సీఎం జ‌గ‌న్ ఆదేశించిన‌ట్లు హోం మంత్రి తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments