Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు

Webdunia
మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (08:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త వేతనం ప్రకారమే వేతనాలు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అయితే, ఈ కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై ఆందోళనకు దిగాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా కొత్త జీతాలు ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది.
 
పీఆర్సీపై స్పష్టత లేదని, దీనిపై స్పష్టత వచ్చేంతవరకు జనవరి నెల నుంచి ప్రభుత్వం అమలు చేస్తానన్న కొత్త వేతనాలకు బదులు పాత జీతాలే అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. అయితే, ఏపీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగ సంఘాల కోరికను ఏమాత్రం పట్టించుకోకుండా కొత్త వేతనాలు ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే, జనవరి నెల జీతాలను కొత్త పే స్కేలు ప్రకారమే అమలు చేసినట్టు ఆర్థిక శాఖ కూడా వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments