Webdunia - Bharat's app for daily news and videos

Install App

యధావిధిగా జన్మభూమి - సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలు...

వరుణ్
మంగళవారం, 25 జూన్ 2024 (08:28 IST)
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ నెల 23వ తేదీ నుంచి ఆగస్టు నుంచి 11 వరకు నిలిపివేసింది. ఇంజనీరింగ్, పట్టాల పటిష్టం, ఇతర మరమ్మతులు కారణంగా ఈ రైళ్ళను రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే వెల్లడించింది. అయితే, ఈ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయాలనే నిర్ణయంపై దక్షిణ మధ్య రైల్వే వెనక్కు తగ్గింది. జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు మరి కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు తొలుత ప్రకటించడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 
 
దీంతో ఈ నెల 23 నుంచి ఆగస్టు 11 వరకు నిలిపివేయాలనుకున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ను యధావిధిగా నడపనున్నారు. ఈ నెల 26 నుంచి విశాఖ - లింగంపల్లి(12805), 27 నుంచి లింగంపల్లి - విశాఖ(12806) జన్మభూమి ఎక్స్‌‌ప్రెస్‌ రైళ్లు ప్రయాణించనున్నాయి. ఈ మేరకు వాల్తేరు సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. అదేవిధంగా 25వ తేదీ (మంగళవారం) నుంచి చంగల్‌పట్టు - కాకినాడ పోర్టు(17643), 26 నుంచి కాకినాడ పోర్టు - చంగల్‌పట్టు(17644) సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లు సైతం యధావిధిగా నడవనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కల్కీ' బాక్సాఫీసు టార్గెట్ ఎంతంటే..!!

వరుణ్ సందేశ్ నింద కు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల జోరు

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సెట్స్ లో డైరెక్టర్ వివి వినాయక్ ఎంట్రీ

సెన్సేషనల్ నిర్ణయం ప్రకటించిన జానీ మాస్టర్

ప్రియదర్శి, నభా నటేష్ ల డార్లింగ్ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments