Webdunia - Bharat's app for daily news and videos

Install App

5, 6 తేదీలలో జనసేన మేధోమధనం

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (18:52 IST)
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలు ఈ నెల 5, 6 వ తేదీలలో తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలోని దిండి గ్రామంలో జరగనున్నాయి.

పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సమావేశాలలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేతలు, యువ నాయకులతో వివిధ అంశాలపై మేధోమధనం జరుగనుంది.

గతంలో రాజకీయాలు-ఇప్పటి రాజకీయాలు, వ్యవసాయరంగం, సభలు-సమావేశాలు-చర్చ కార్యక్రమాలలో పార్టీ వాణిని సమర్ధంగా వినిపించడం, సమాచార హక్కు, న్యాయ-ధర్మ సూత్రాలు, పౌర పాలన, స్థానిక స్వపరిపాలన వంటి అంశాలపై అవలోకనం, అవగాహనా సమావేశాలు జరుగుతాయి.

వివిధ అంశాలలో నిపుణులయిన వారు ఈ మేధోమధనంలో పాల్గొంటారు. రాజకీయవ్యవహారాల కమిటీ (పి.ఏ.సి.) చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, పి.ఏ.సి.సభ్యులు నాలుగో తేదీ సాయంత్రానికే దిండి చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Latha Mangeshkar: లతా మంగేష్కర్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. ఐదేళ్లలోనే ఆమె ప్రతిభ అలా..?

Tamannaah Bhatia- తమన్నా భాటియా విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసిందా?

తలసేమియా భాదితుల కోసం తమన్ మ్యూజికల్ నైట్ : నారా భువనేశ్వరి

సిద్ధార్థ్, శ్రీ గణేష్, శరత్‌కుమార్, దేవయాని మూవీ టైటిల్ 3 BHK

బాలకృష్ణ గారు నాకు సపోర్ట్ చేయడాన్ని గొళ్ళెం వేయకండి : విశ్వక్ సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments