Webdunia - Bharat's app for daily news and videos

Install App

5, 6 తేదీలలో జనసేన మేధోమధనం

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (18:52 IST)
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలు ఈ నెల 5, 6 వ తేదీలలో తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలోని దిండి గ్రామంలో జరగనున్నాయి.

పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ సమావేశాలలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేతలు, యువ నాయకులతో వివిధ అంశాలపై మేధోమధనం జరుగనుంది.

గతంలో రాజకీయాలు-ఇప్పటి రాజకీయాలు, వ్యవసాయరంగం, సభలు-సమావేశాలు-చర్చ కార్యక్రమాలలో పార్టీ వాణిని సమర్ధంగా వినిపించడం, సమాచార హక్కు, న్యాయ-ధర్మ సూత్రాలు, పౌర పాలన, స్థానిక స్వపరిపాలన వంటి అంశాలపై అవలోకనం, అవగాహనా సమావేశాలు జరుగుతాయి.

వివిధ అంశాలలో నిపుణులయిన వారు ఈ మేధోమధనంలో పాల్గొంటారు. రాజకీయవ్యవహారాల కమిటీ (పి.ఏ.సి.) చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు, పి.ఏ.సి.సభ్యులు నాలుగో తేదీ సాయంత్రానికే దిండి చేరుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments