Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడకు చేరుకున్న జ‌న‌సేనాని, పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప‌వ‌న్

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (10:36 IST)
ఏపీలో ప‌లు రాజ‌కీయ ప‌రిణామాలు, దూష‌ణ భూష‌ణ‌ల అనంత‌రం నేడు విజయవాడకు జనసేన అధ్యక్షుడు పవన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చేరుకున్నారు. హైద‌రాబాదు నుంచి స్పెషల్ ఫ్లైట్ లో గన్నవరం ఎయిర్ పోర్ట్ కు పవన్ కళ్యాణ్ ఈ ఉద‌యం 8:40 కి చేరుకున్నారు. ఆయ‌న అక్క‌డి నుంచి నేరుగా మంగళగిరి జనసేన రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటున్నారు.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అధికార పార్టీ దాష్టీకాల తదితర అంశాలపై చర్చ చేసి, త‌మ పోరాట పంథాను మార్చుకునే విష‌య‌మై కార్య‌కర్త‌లు, నాయ‌కుల‌తో ఆయ‌న చ‌ర్చించునున్నారు. అక్టోబర్ 2న రాష్ట్రంలో రహదారుల మరమ్మతుల శ్రమదానం కార్యక్రమంపై  విధి విధానాలను ఖరారు చేస్తారు. అలాగే, ప్ర‌త్యేకంగా వైసీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, జ‌న‌సేన కార్య‌కర్త‌ల‌పై దాడులు, ప్ర‌భుత్వం దివాళా, అప్పులు, త‌ప్పుల‌పై చ‌ర్చించి, ఎలా ఉద్య‌మించాలో కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళికను కూడా రూపొందిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments