Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడకు చేరుకున్న జ‌న‌సేనాని, పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప‌వ‌న్

Webdunia
బుధవారం, 29 సెప్టెంబరు 2021 (10:36 IST)
ఏపీలో ప‌లు రాజ‌కీయ ప‌రిణామాలు, దూష‌ణ భూష‌ణ‌ల అనంత‌రం నేడు విజయవాడకు జనసేన అధ్యక్షుడు పవన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చేరుకున్నారు. హైద‌రాబాదు నుంచి స్పెషల్ ఫ్లైట్ లో గన్నవరం ఎయిర్ పోర్ట్ కు పవన్ కళ్యాణ్ ఈ ఉద‌యం 8:40 కి చేరుకున్నారు. ఆయ‌న అక్క‌డి నుంచి నేరుగా మంగళగిరి జనసేన రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటున్నారు.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అధికార పార్టీ దాష్టీకాల తదితర అంశాలపై చర్చ చేసి, త‌మ పోరాట పంథాను మార్చుకునే విష‌య‌మై కార్య‌కర్త‌లు, నాయ‌కుల‌తో ఆయ‌న చ‌ర్చించునున్నారు. అక్టోబర్ 2న రాష్ట్రంలో రహదారుల మరమ్మతుల శ్రమదానం కార్యక్రమంపై  విధి విధానాలను ఖరారు చేస్తారు. అలాగే, ప్ర‌త్యేకంగా వైసీపీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలు, జ‌న‌సేన కార్య‌కర్త‌ల‌పై దాడులు, ప్ర‌భుత్వం దివాళా, అప్పులు, త‌ప్పుల‌పై చ‌ర్చించి, ఎలా ఉద్య‌మించాలో కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళికను కూడా రూపొందిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments