జనసేన ఆవిర్భావ సభకు పవన్ కళ్యాణ్... భారీగా అభిమానులు

అమరావతి: గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురు మైదానంలో జనసేన అవిర్భావ దినోత్సవం మధ్యాహ్నం 2 గంటల తరువాత జరుగనుంది. విజయవాడలో హోటల్ నుండి మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరనున్న పవన్ కళ్యాణ్‌కు దారి పొడవున భారీ ర్యాలీకి సన్నద్ధం అయ్యారు.

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (13:31 IST)
అమరావతి: గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురు మైదానంలో జనసేన అవిర్భావ దినోత్సవం మధ్యాహ్నం 2 గంటల తరువాత జరుగనుంది. విజయవాడలో హోటల్ నుండి మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరనున్న పవన్ కళ్యాణ్‌కు దారి పొడవున భారీ ర్యాలీకి సన్నద్ధం అయ్యారు.
 
ఇప్పటికే సభా ప్రాంగణానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకునేందుకు వీలుగా త్వరగా సభను ముగించాలని జనసేన అధినేత పవన్ భావిస్తున్నట్లు సమాచారం. విజయవాడ సభా వేదిక వద్దకు విజయవాడ నుంచి రెండు గంటలకల్లా చేరుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments