Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన ఆవిర్భావ సభకు పవన్ కళ్యాణ్... భారీగా అభిమానులు

అమరావతి: గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురు మైదానంలో జనసేన అవిర్భావ దినోత్సవం మధ్యాహ్నం 2 గంటల తరువాత జరుగనుంది. విజయవాడలో హోటల్ నుండి మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరనున్న పవన్ కళ్యాణ్‌కు దారి పొడవున భారీ ర్యాలీకి సన్నద్ధం అయ్యారు.

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (13:31 IST)
అమరావతి: గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురు మైదానంలో జనసేన అవిర్భావ దినోత్సవం మధ్యాహ్నం 2 గంటల తరువాత జరుగనుంది. విజయవాడలో హోటల్ నుండి మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరనున్న పవన్ కళ్యాణ్‌కు దారి పొడవున భారీ ర్యాలీకి సన్నద్ధం అయ్యారు.
 
ఇప్పటికే సభా ప్రాంగణానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకునేందుకు వీలుగా త్వరగా సభను ముగించాలని జనసేన అధినేత పవన్ భావిస్తున్నట్లు సమాచారం. విజయవాడ సభా వేదిక వద్దకు విజయవాడ నుంచి రెండు గంటలకల్లా చేరుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments