Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన ఆవిర్భావ సభకు పవన్ కళ్యాణ్... భారీగా అభిమానులు

అమరావతి: గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురు మైదానంలో జనసేన అవిర్భావ దినోత్సవం మధ్యాహ్నం 2 గంటల తరువాత జరుగనుంది. విజయవాడలో హోటల్ నుండి మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరనున్న పవన్ కళ్యాణ్‌కు దారి పొడవున భారీ ర్యాలీకి సన్నద్ధం అయ్యారు.

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (13:31 IST)
అమరావతి: గుంటూరులోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురు మైదానంలో జనసేన అవిర్భావ దినోత్సవం మధ్యాహ్నం 2 గంటల తరువాత జరుగనుంది. విజయవాడలో హోటల్ నుండి మధ్యాహ్నం ఒంటిగంటకు బయలుదేరనున్న పవన్ కళ్యాణ్‌కు దారి పొడవున భారీ ర్యాలీకి సన్నద్ధం అయ్యారు.
 
ఇప్పటికే సభా ప్రాంగణానికి అభిమానులు భారీగా తరలి వచ్చారు. భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభిమానులు క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకునేందుకు వీలుగా త్వరగా సభను ముగించాలని జనసేన అధినేత పవన్ భావిస్తున్నట్లు సమాచారం. విజయవాడ సభా వేదిక వద్దకు విజయవాడ నుంచి రెండు గంటలకల్లా చేరుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments