Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లా జల్లికట్టు పోటీల్లో 30 మందికి గాయాలు

Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (13:16 IST)
తమిళనాడు రాష్ట్ర సరిహద్దు జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో ప్రజలు చాలా మేరకు తమిళ సంప్రదాయాన్ని అనుసరిస్తుంటారు. దీంతో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇక్కడ తమిళ ప్రజల సాహస క్రీడ అయిన జల్లికట్టు పోటీలను చిత్తూరు జిల్లాలో చంద్రగిరి మండలంతో పాటు పలు ప్రాంతాల్లో నిర్వహించారు. 
 
రాష్ట్రంలో కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ ఈ పోటీలను అధికార పార్టీ నేతల అండతే యధేచ్చగా నిర్వహించారు. ముఖ్యగా, పశువుల పండుగ అయిన కనుమ పండుగ రోజున చిత్తూరు జిల్లాతోపాటు పొరుగున ఉన్న నెల్లూరు, కడప జిల్లాల నుంచి వచ్చిన వారితోపాటు వందలాది మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
 
వీరంతా యధేచ్చగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు. ఈ పోటీల్లో దాదాపు 30 మంది వరకు గాయపడ్డారు. అలాగే, ఈ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గుండుపల్లిలో కూడా ఈ జల్లికట్టు పోటీలు జరిగాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments