Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లా జల్లికట్టు పోటీల్లో 30 మందికి గాయాలు

చిత్తూరు జిల్లా జల్లికట్టు పోటీల్లో 30 మందికి గాయాలు
Webdunia
సోమవారం, 17 జనవరి 2022 (13:16 IST)
తమిళనాడు రాష్ట్ర సరిహద్దు జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో ప్రజలు చాలా మేరకు తమిళ సంప్రదాయాన్ని అనుసరిస్తుంటారు. దీంతో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇక్కడ తమిళ ప్రజల సాహస క్రీడ అయిన జల్లికట్టు పోటీలను చిత్తూరు జిల్లాలో చంద్రగిరి మండలంతో పాటు పలు ప్రాంతాల్లో నిర్వహించారు. 
 
రాష్ట్రంలో కరోనా ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ ఈ పోటీలను అధికార పార్టీ నేతల అండతే యధేచ్చగా నిర్వహించారు. ముఖ్యగా, పశువుల పండుగ అయిన కనుమ పండుగ రోజున చిత్తూరు జిల్లాతోపాటు పొరుగున ఉన్న నెల్లూరు, కడప జిల్లాల నుంచి వచ్చిన వారితోపాటు వందలాది మంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
 
వీరంతా యధేచ్చగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు. ఈ పోటీల్లో దాదాపు 30 మంది వరకు గాయపడ్డారు. అలాగే, ఈ జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని గుండుపల్లిలో కూడా ఈ జల్లికట్టు పోటీలు జరిగాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments