Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిరోముండనం కేసులో వైకాపా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులకు జైలుశిక్ష!!

వరుణ్
మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (15:10 IST)
వైకాపా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు విశాఖపట్టణంలోని ఎస్సీఎస్టీ కోర్టు తేరుకోలేని షాకిచ్చింది. శిరోముండనం కేసులో ఆయనకు 18 నెలల పాటు జైలుశిక్ష విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. దీంతో పాటు రూ.2.50 లక్షల అపరాధం కూడా విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో త్రిమూర్తులతో పాటు ఆరుగురు నిందితులను దోషులుగా నిర్ధారించింది. 
 
గత 28 యేళ్ళ క్రితం జరిగిన కేసులో కోర్టు ఈ సంచలన తీర్పును వెలువరించడం గమనార్హం. 1996 డిసెంబరు 29వ తేదీన దళితులను హింసించి, వారిలో ఇద్దరికి శిరోముండనం చేశారు. గుండు కొట్టించడంతో పాటు కనుబొమ్మలను కూడా తీసేశారు. ప్రస్తుతం కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాళెంలో ఈ ఘటన జరిగింది. అప్పట్లో ఈ ఘటన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. కాగా, కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై దోషులు హైకోర్టులో అప్పీల్ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అంకిత్ కోయ్య నటించిన 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో సినిమా రివ్యూ

Rukshar Dhillon : నటి రుక్సార్ ధిల్లాన్ ఫోటోగ్రాఫర్ల పై విమర్శలు - అసలు ఏమి జర్గిందో తెలుసా !

Allu Arjun-: ఇంటికే పరిమితమైన అల్లు అర్జున్-స్నేహ రెడ్డి పెళ్లిరోజు వేడుక

Dil Ruba: దిల్ రూబా చూశాక బ్రేకప్ లవర్ పై అభిప్రాయం మారుతుంది : కిరణ్ అబ్బవరం

భర్తతో విభేదాలు లేవు... ఒత్తిడితో నిద్రపట్టలేదు అందుకే మాత్రలు వేసుకున్నా : కల్పన (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

మహిళలు ప్రతిరోజూ ఆపిల్ కాదు.. ఆరెంజ్ పండు తీసుకుంటే.. ఏంటి లాభమో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments