Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మహిళల పంతం... చంద్రబాబు పాలన అంతం'... రోజా పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర అనంతపురం జిల్లాలో సాగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం ధనియాని చెరువు వద్ద జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా మహిళల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2017 (15:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర అనంతపురం జిల్లాలో సాగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం ధనియాని చెరువు వద్ద జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా మహిళల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రోజా మాట్లాడారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. విద్యార్థులకు ఉచిత విద్య అంటూ ఎన్నో హామీలు గుప్పించారనీ, వాటిలో ఏ ఒక్కటైనా నెరవేరిందా అంటూ ప్రశ్నించారు. అందుకే మహిళలందరూ ఓ శపథం చేయాలి. మహిళల పంతం- చంద్రబాబు పాలన అంతం అంటూ పోరాడాలని పిలుపునిచ్చారు.
 
ఇంకా ఆమె మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు పాలనలో మద్యం ఏరులై పారుతోందంటూ విమర్శించారు. జగనన్న అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం చేస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నకు అందరూ ఓటు వేసి ముఖ్యమంత్రిని చేయాలంటూ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments