Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మహిళల పంతం... చంద్రబాబు పాలన అంతం'... రోజా పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర అనంతపురం జిల్లాలో సాగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం ధనియాని చెరువు వద్ద జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా మహిళల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల

Webdunia
మంగళవారం, 26 డిశెంబరు 2017 (15:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర అనంతపురం జిల్లాలో సాగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం ధనియాని చెరువు వద్ద జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా మహిళల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రోజా మాట్లాడారు. 
 
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. విద్యార్థులకు ఉచిత విద్య అంటూ ఎన్నో హామీలు గుప్పించారనీ, వాటిలో ఏ ఒక్కటైనా నెరవేరిందా అంటూ ప్రశ్నించారు. అందుకే మహిళలందరూ ఓ శపథం చేయాలి. మహిళల పంతం- చంద్రబాబు పాలన అంతం అంటూ పోరాడాలని పిలుపునిచ్చారు.
 
ఇంకా ఆమె మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు పాలనలో మద్యం ఏరులై పారుతోందంటూ విమర్శించారు. జగనన్న అధికారంలోకి రాగానే మద్యపాన నిషేధం చేస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నకు అందరూ ఓటు వేసి ముఖ్యమంత్రిని చేయాలంటూ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" షూటింగుకు మళ్లీ బ్రేక్ ... డెంగ్యూబారినపడిన నటుడు!

బాలు వెళ్లిపోయాక అంతా చీకటైపోయింది ... : పి.సుశీల

Raviteja: వినాయక చవితికి రవితేజ మాస్ జాతార చిత్రం సిద్దం

Gaddar Award : అల్లు అర్జున్, నాగ్ అశ్విన్ లకు బెస్ట్ అవార్డులు ప్రకటించిన గద్దర్ అవార్డ్ కమిటీ

Sreeleela: పవన్ కళ్యాణ్ ఓజీ కోసం వస్తున్నారు.. డేట్లు సర్దుకో.. ఓకే చెప్పిన శ్రీలీల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments