Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు గారు మళ్లీ వెన్నుపోటు పొడిచారు... ఎవరికో తెలుసా? జగన్ మోహన్ రెడ్డి

ఏలూరు: వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి యువభేరీ ఏలూరులో వాడిగా వేడిగా జరిగింది. పెద్ద సంఖ్యలో యువత భేరీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ బీజేపీ, తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తి పోశారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ లీడర్లు మోసం చేశ

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (20:27 IST)
ఏలూరు: వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి యువభేరీ ఏలూరులో వాడిగా వేడిగా జరిగింది. పెద్ద సంఖ్యలో యువత భేరీకి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ బీజేపీ, తెలుగుదేశం పార్టీ మీద దుమ్మెత్తి పోశారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ లీడర్లు మోసం చేశారని విమర్శించారు. హోదాపై పూటకో మాట మార్చిన చంద్రబాబు తెలుగు ప్రజలకే వెన్నుపోటు పొడిచార‌ని అన్నారు. 
 
పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పటి నుంచి జరిగిన అంశాల్ని జగన్ వివరించారు. ఏపీకి పరిశ్రమలు రావాలంటే, హోదా తప్పసరిగా ఉండాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వాల్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. పరిశ్రమలు పెరుగెత్తుకు రావాలంటే ప్రత్యేకహోదా ఒక్కటే మార్గమని అన్నారు. అందుకోసం తెలుగుదేశం, బీజేపీ లీడర్లను నిలదీయాలని పిలుపునిచ్చారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

తర్వాతి కథనం
Show comments