Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో విడత జగనన్న చేదోడు నిధులు విడుదల

Webdunia
బుధవారం, 11 జనవరి 2023 (11:31 IST)
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడో విడత జగనన్న చేదోడు నిధులు జనవరి 11న విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 3.95 లక్షల మంది చిన్న,చిరు వ్యాపారులు తమ వ్యాపారాన్ని మెరుగుపరచుకోవడానికి ఒక్కొక్కరికి రూ. 10,000 వరకు వడ్డీ రహిత రుణాన్ని పొందుతారు. 
 
గత ఏడాది లబ్ధిదారులు పొందిన రుణానికి ఆరు నెలల వడ్డీకి రూ. 15.17 కోట్లు కాకుండా కొత్త లబ్ధిదారులకు రూ. 395 కోట్ల వడ్డీ లేని రుణాన్ని సీఎం విడుదల చేస్తారు.
 
ఈ మూడో విడత జగనన్న చేదోడుతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 15.31 లక్షలకు చేరుకుంటుంది. వడ్డీలేని రుణం మొత్తం రూ. 2,406 కోట్ల మార్కుకు చేరుతుందని అధికారులు చెప్పారు. మొత్తం లబ్ధిదారులలో, కనీసం 8.74 లక్షల మంది మునుపటి మొత్తాన్ని తిరిగి చెల్లించిన తర్వాత రెండవసారి రుణాన్ని పొందారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments