Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో విడత జగనన్న చేదోడు నిధులు విడుదల

Webdunia
బుధవారం, 11 జనవరి 2023 (11:31 IST)
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడో విడత జగనన్న చేదోడు నిధులు జనవరి 11న విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 3.95 లక్షల మంది చిన్న,చిరు వ్యాపారులు తమ వ్యాపారాన్ని మెరుగుపరచుకోవడానికి ఒక్కొక్కరికి రూ. 10,000 వరకు వడ్డీ రహిత రుణాన్ని పొందుతారు. 
 
గత ఏడాది లబ్ధిదారులు పొందిన రుణానికి ఆరు నెలల వడ్డీకి రూ. 15.17 కోట్లు కాకుండా కొత్త లబ్ధిదారులకు రూ. 395 కోట్ల వడ్డీ లేని రుణాన్ని సీఎం విడుదల చేస్తారు.
 
ఈ మూడో విడత జగనన్న చేదోడుతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 15.31 లక్షలకు చేరుకుంటుంది. వడ్డీలేని రుణం మొత్తం రూ. 2,406 కోట్ల మార్కుకు చేరుతుందని అధికారులు చెప్పారు. మొత్తం లబ్ధిదారులలో, కనీసం 8.74 లక్షల మంది మునుపటి మొత్తాన్ని తిరిగి చెల్లించిన తర్వాత రెండవసారి రుణాన్ని పొందారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments